నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని వచ్చే తప్పుడు మెసేజ్లకు వినియోగదారులు స్పందించవద్దని జలమండలి సూచించింది. గుర్తుతెలియని వారు అలాంటి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తమ దృష్టి�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రజాధనం అప్పనంగా అవినీతిపరుల పరమవుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, తనిఖీల లేమి వల్ల ఇది జరుగుతున్నది. ఇటీవల ప్రభుత్వ స్కూళ్లకు పెయింట్ వేయకుండానే కొందరు నకిలీ బిల్లులతో లక్
నకిలీ బిల్లులు సమర్పించి సీఎంఆర్ఎఫ్ నిధులను స్వాహా చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో మిర్యాలగూడలో ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న గొట్టి గిరి, నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స