ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి దరఖాస్తులు స్వీకరిం�
పాఠశాలలు పునఃప్రారం భం అయ్యే నాటికి విద్యార్థుల సౌకర్యాల కో సం మంజూరు చేసిన నిధులతో చేపడుతున్న పనులను పూర్తి చేయాలని నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు.