దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీలు తీవ్ర అధ్యాపక కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశ వ్యాప్తంగా 22 ఐఐటీల్లో మొత్తం మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో 38 శాతం భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి.
రాష్ట్రంలో టీచర్ పోస్టులే కాదు.. టీచర్లను తయారుచేసే ప్రభుత్వ డైట్ కాలేజీలు, బీఈడీ కళాశాలల్లోనూ ఫ్యాకల్టీ పోస్టులు ఎన్నో ఏండ్లుగా ఖాళీగానే ఉన్నాయి. దీంతో విద్యారంగానికి దిక్సూచి లాంటి ఎస్సీఈఆర్టీ సైత�