Teachers FRS | రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించిన ఎఫ్ఆర్ఎస్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల టీచర్లు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో సిబ్బందిపై చర్యలు చేపట్టారు. 76 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీఎస్ఈ-ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైసింగ్ సిస్టమ్) యాప్ తీసుకొచ్చారు. ఇందులో స్టూడెంట్ రిజిస్ట్రేషన్, �