స్టడీ టేబుల్ పిల్లలకు ఇష్టమే కాదు అవసరం కూడా. అందుకే వివిధ కంపెనీలు తమదైన శైలిలో దీన్ని తయారు చేస్తుంటాయి. ఇటీవల స్మార్ట్స్టర్స్ సంస్థ కూడా చిన్నారులకు నచ్చేలా ‘ద రాక్స్టర్' పేరిట స్టడీ టేబుల్ తయా�
త్రివర్ణాలు జెండాలోనే కాదు భారతీయుల గుండెల్లోనూ పదిలమే. మువ్వన్నెల పండుగకు ముచ్చటైన కానుకలా జపాన్ వాచీల తయారీ సంస్థ సీకో ప్రత్యేక ఎడిషన్ను తీసుకువచ్చింది. వాచీ డయల్ మీద మూడు రంగులు వచ్చేలా రూపొందిం�
ఫ్యాబ్ఇండియా లిమిటెడ్ సీఈవోగా రాజేశ్వరి శ్రీనివాసన్ నియమితులయ్యారు. గతంలో టాటా గ్రూపులో విధులు నిర్వహించిన రాజేశ్వరి..ఈ నెలలోనే ఫ్యాబ్ ఇండియా సీఈవోగా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.