ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉందని విద్యాశాఖ మంత్రి స
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కనుల పండువగా కొనసాగింది. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్�
ఐటీ, ఫార్మా హబ్గా కొనసాగుతున్న హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తుల్లోనూ సత్తా చాటుతున్నది. హైదరాబాద్కు అత్యంత సమీపంలోని మహేశ్వరంలో ఫ్యాబ్సిటీ కేంద్రంగా దేశంలో మొట్టమొదటిసారిగా 86 అంగుళాల �