నందమూరి బాలకృష్ణతో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు అని తెలియగానే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకడు. రాజమౌళి తర్వాత ఆ రేం�
మూడేళ్ల విరామం తర్వాత తెలుగులో పునరాగమనం చేస్తోన్న ప్రగ్యాజైస్వాల్ వరుస అవకాశాలతో తిరిగి బిజీ అవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ’లో కథానాయికగా నటిస్తోన్న ఆమె మోహన్బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’లో కీలక పాత�
వెండితెరపై విలక్షణ పాత్రలలో నటించి మెప్పించిన స్టార్ట్స్ని చాలా మందిని చూశాం. అయితే పిసినారి పాత్రలో మంచి వినోదం అందించిన స్టార్ ఎవరంటే అందరికి ఆహాన పెళ్లంట చిత్రంలోని కోట శ్రీనివాసరావు పా�
సీనియర్ కథానాయకుల్లో వెంకటేష్ పంథా విభిన్నంగా ఉంటుంది. ఇమేజ్ పట్టింపులు, వాణిజ్య సూత్రాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే నవతరం దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతుంటారాయన. తాజాగా దర్శకుడు వెంకట
టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు నారప్ప, దృశ్యం 2, ఎఫ్3. వీటిలో నారప్ప, దృశ్యం 2 చిత్రాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా చేసిన ఆ చిత్రం హిట్ టాక్ సంపాదించుకుంటుంది. చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన అన
హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్ 3 అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలలో ఎఫ్ 2 చిత్రాన్ని తెరక�
మొన్నటి వరకు బాలీవుడ్ సెలబ్రిటీలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు టాలీవుడ్పై పగబట్టింది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కరోనా బారిన పడతున్�
2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ఎఫ్2. వెంకటేష్, వరుణ్ తేజ్, మెహరీన్, తమన్నా ప్రధాన పాత్రలలో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుం�
పంజాబీ సొగసరి మెహరీన్కు ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తనది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని, కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ పరిచయమైన పది నెలల కాలంలోనే అతనితో జీవితకాల అనుబంధం ఏర్పడిందని మెహర�