P Chidambaram | మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో వేడి కారణంగా అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి.. స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా 2021లో భారతదేశం పలు కీలక రంగాల్లో దాదాపు రూ.12 లక్షల కోట్లు(15,900 కోట్ల డాలర్లు) ఆదాయం కోల్పోయిందని తాజా నివేదిక పేర్కొన్నది. ఇది దేశ జీడీపీలో 5.4 శాతమని తెలిపింది.
దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంత గా మార్చి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం వెల్లడించిం ది. పశ్చిమ అలజడులు లేకపోవడం వల్ల వర్షపాతం లో లోటు ఏర్పడిందని, అందుకే ఉత్తర, దక్షిణ �
గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం 12 దాటితే నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలుండటంతో వడదెబ్బ ప్రభావం పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ర�