గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ ప్రవాహ వేగం మారుతున్నది. భద్రాచలం వద్ద బుధవారం 63 అడుగుల మేర ప్రవహిస్తున్నది. 1976 తరువాత భద్రాచలం వద్ద 60 అడుగులు దాటి ప్రవహించడం ఇది ఆరోసారి అని అధికారులు చెప్తున్�
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు తీవ్రమవుతాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చి మూడోవారం నుంచే ఎండలు మండుతున్నాయి. నల్లగొండ జిల్లాల�