అదనపు కట్నం వేధింపులకు ఏడు నెలల గర్భిణీ బలయింది. ఎస్ఐ క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. శ్రీరాములపల్లికి చెందిన మంత్రి మౌనిక (24)కు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన ప్రశా�
వరకట్నంగా తెచ్చిన ఆస్తులన్నింటినీ అమ్మేసి, అదనపు కట్నం తేవాలని భర్త, అత్త, తనను ఇంటి నుంచి గెంటి వేశారని, తనకు న్యాయం చేకూర్చాలని కోరుతూ సామాజిక కార్యకర్తలతో కలిసి భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగిన సంఘ