ఉప్పుడు బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం వసూలు గడువును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. దేశంలో తగినన్ని నిల్వలు ఉండటంతోపాటు ధరలు అదుపులో ఉండాలన్న లక్ష్యంతో ఆగస్టు 25న దీనిని విధించింది
Parboiled rice | కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దేశంలో ఉప్పుడు బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకే తాము వాటి ఎగుమతులపై �
Onions | ఉల్లి (Onions) ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ (export duty) కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, వ్యాపారులు నిరసన తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర మంత్రి (Maharashtra minister) దాదా భూసే ( Dada Bhuse) సంచలన వ్యాఖ్య