లోక్సభ చివరి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరగనుంది. 904 మంది అభ్యర్థులు ఈ విడతలో పోటీ పడుతున్నారు.
కనీవిని ఎరుగని రీతిలో కారు జోరు కొనసాగుతుందని మహబూబ్నగర్ ని యోజకవర్గంలో తెగ చర్చలు జరుగుతున్నా యి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు తమ కారు జోరు కొనసాగాలంటూ ఓటర్ల చర్చలతో ప్రత్యేకతను చాటుక�
Minister KTR | తెలంగాణలో 70కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించబోతున్నదని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్పోల్స�