Dil Raju || జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అనే వార్త తొలి రోజు నుంచీ తప్పే. దాన్ని ఛాంబర్, ఎగ్జిబిటర్లు ఖండించకపోవడం వల్లే అంతా జరిగిందన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.
DIl Raju | కొన్ని రోజులుగా రెంటల్ పద్దతిలో సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని ఓ వైపు ఎగ్జిబిటర్లు అంటుండగా.. మరోవైపు వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బంది�
సినిమా వసూళ్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని, అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శించడం వల్ల నష్టాలొస్తున్నాయని సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు జూన్ 1 నుంచి బంద్ నిర్వహించే యోచనలో ఉన్న విషయం తెల
Theatres | రెంటల్ పద్దతిలో సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని ఓ వైపు ఎగ్జిబిటర్లు అంటుండగా.. మరోవైపు వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది.
తెలుగు రాష్ర్టాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ పాటించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. సినిమా ప్రదర్శనలకు సంబంధించిన చెల్లింపులు.. అద్దె ప్రతిపాదికన కాకుండా షేర్ పద్ధతిలోనే జరగాలని వారు డిమాండ�
టాలీవుడ్లో బంద్ కొనసాగుతున్నది. సోమవారం కొందరు తెలుగు నిర్మాతల పరభాషా చిత్రాల షూటింగ్లపై విమర్శలు రాగా అవి సద్దుమణిగాయి. తెలుగు నిర్మాతలు చేసే ఇతర భాషా చిత్రాల షూటింగ్స్ కూడా ఆపేయాలని చిన్న నిర్మా�