భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో భాగంగా నీటిని తొలగించే ప్రక్రియను మత్స్యకారులు అడ్డుకున్నారు. మత్తడి కట్టను గండి కొట్టి నీటిని వదలడంపై ఇరిగేష న్, మత్స్య శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘చెరువును �
జలాశయాల్లో పూడికతీత పనులను ఈపీసీ విధానంలో చేపట్టాలని, అప్పుడే నిర్దేశిత సమయంలో పూర్తవుతాయని అధికారులకు మంత్రి వర్గ ఉపసంఘం చైర్మన్, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
నాలా పూడికతీత పనులు మే నెలాఖరు నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే వర్షాకాలం వచ్చి..జూలై ముగుస్తున్నా.. నేటికీ పనులు కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గ్రేటర్లో నాలా పూడికతీత నిరంతర ప�