మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో గురువారం పరమపదించారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు క్యా
టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. దాతృత్వ రంగంలో ఆయన చేసిన సేవలకుగాను పీవీ నర్సిహారావు మెమోరియల్ అవార్డుతో సత్కరించింది.
Minister Srinivas Yadav | దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు పీవీ నరసింహరావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.