కర్ణాటకలో వచ్చే ఏడాది నుంచి ‘జాతీయ విద్యా విధానాన్ని’ (ఎన్ఈపీ)ని రద్దు చేస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఎన్ఈపీ స్థానంలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అయింది కర్ణాటక రాష్ట్ర ప్రజల పరిస్థితి. 40 శాతం కమీషన్ సర్కారుగా పేరొందిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి, కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. మూడునెలలు కాకుండాన�
రాష్ట్రపతి పదవిగానీ, ప్రధాని పదవిగానీ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా బీజేపీలో చేరేది లేదని సిద్దరామయ్య కరాఖండితంగా చెప్పారు. అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని కాదన్నారు.