అక్రమ మైనింగ్ లీజ్ ఆరోపణల కేసులో కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామిని విచారించేందుకు, చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతించాలని కర్ణాటక లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గవర�
హైదరాబాద్, జులై 5(నమస్తే తెలంగాణ): కర్ణాటక 40 శాతం కమీషన్ తరహాలో మధ్యప్రదేశ్లో అక్కడి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం 50 శాతం కమీషన్కు తెరలేపింది.
హిందీ వివాదం మరోసారి రాజుకున్నది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షలను ఇంగ్లిషు, హిందీలో మాత్రమే నిర్వహించడంపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు.