రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలవుతున్నాయని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు తమ ఇండ్లపై జాతీయ జెండాలు ఎగురవేసి, జాతీయ భావాన్ని చాటాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి సూచించారు. ఎస్సార్పీ-3 గనిపై టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర�
రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా తిరంగా వేడుకలను నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ�
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఇంటింటిపై జెండా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మాసబ్ట్యాంక్లోని ఎన్ఎండీసీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి మహావీ