Chandra Babu | అవినీతి, అక్రమాలతో సంపాందించిన డబ్బుతో ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కూటమి నీతి, నిజాయితీతో పోటీ చేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఒకే దేశం, ఓకే పార్టీ, ఓకే మతం నినాదాలతో బీజేపీ దేశ సార్వభౌమత్వాన్ని మింగేయాలని చూస్తున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అదే ప్రజల హక్కులను హరిస్తున్నది. ధన మదంతో ప్రజా ప్రతినిధులను అంగట్లో సరకుల్లాగా కొ�
‘కల్వకుంట్ల చంద్రశేఖరరావు’ అంటే.. ‘ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు, కట్టిపడేసే ప్రసంగాలు’ అని అందరికీ తెలిసిందే. కానీ, ఆయన లో ఉన్న మరో కోణం చాలామందికి తెలియదు. కేసీఆర్ ఒక మానవతావాది. అతిథులకు ఇచ్చే మర్యాద, దైవభక్త