టెక్నాలజీ, ఇతర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. సచివాలయంలో భట్టితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్లేమి బృందం భేటీ అయిం ది.
బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా గజ్వేల్ ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనువుగా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అందించిన సహకారంతో భూమిపూజ చేసిన భారీ పరిశ్రమలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్
జిల్లాలో పారిశ్రామిక ప్రభ వెలిగిపోతున్నది. పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసిన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు యాజమాన్యాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎస్టీ యువతకు పరిశ్రమల ఏర్పాటుపై మంగళవారం అవగాహన కల్పించారు.