ఆదివారం విడుదలైన ఎప్సెట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన వీ నాగసిద్ధార్థ ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 32వ ర్యాంకు సాధించి విజయ పతాకాన్ని ఎగురవేశారని చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపార�
నీట్-2024 ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు.
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీట్ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు.
ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో ఈ సారి కూడా జిల్లాలో, రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తూ ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ ఏడాది 112 మంది 10/10 జీపీఏ సాధించినట్లు ఎస్సార్ విద్యాసంస్థల చైర్మ
దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్-2023లో హనుమకొండలోని ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభతో విజయాలను సాధించి, జాతీయస్థాయిలో మరోసారి ప్రభంజనం సృష్టించినట్లు �