కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో 2012లో బాచుపల్లిలో ఈఎస్ఐ డి�
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కంపెనీలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వైద్య సేవలందిస్తున్న స్టేట్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) డిస్పెన్సరీలను మరికొన్ని ఏర్పాటు చేయాలని ప్రభు�