India's Market | భారత ఈక్విటీ మార్కెట్ (India's Equity Market) సరికొత్త మైలురాయిని అధిగమించి ప్రపంచ యవనికపై తన సత్తాను మరోసారి చాటింది. దేశీయ మార్కెట్ మొత్తం విలువ తొలిసారిగా ఐదు ట్రిలియన్ డాలర్ల మార్క్ (Five Trillian Dollar Mark) ను దాటింది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా తమ పెట్టుబడులను వెనక్కితీసుకుంటున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.13,121 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. మొత్తంగా ఈ ఏడాది ఇప్
టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన బ్రాండ్ విలువను పెంచుకునే ఉద్దేశంలో భాగంగా వాణిజ్య, ప్యాసింజర్ వాహన వ్యాపారాలను వేరువేరుగా లిస్టింగ్ చేయబోతునున్నట్లు సోమవారం ప్రకటించింది.
అధిక వడ్డీ రేట్ల వ్యవస్థ దీర్ఘకాలం కొనసాగుతుందన్న భయాల నడుమ.. గత వారం ప్రథమార్ధంలో నిలువునా పతనమైన ఈక్విటీ మార్కెట్ ద్వితీయార్ధంలో అంతేవేగంగా కోలుకున్నది. తొలుత 19,333 పాయింట్ల కనిష్ఠస్థాయికి తగ్గిన ఎన్�