మనం బస్సులోనో, రైలులోనో, మార్కెట్లోనో జనం మధ్య ఉంటాం. ఉన్నట్టుండి ఎవరో స్పృహ తప్పి పడిపోతారు. కొన్ని నిమిషాలపాటు అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఆ తర్వాత అలసిపోయినట్టు కనిపిస్తారు. ఈ పరిస్థితిని తేలిగ్గా �
హైదరాబాద్, నవంబర్ 17: హైదరాబాద్కు చెందిన ఔషధ రంగ సంస్థ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ శిశువుల కోసం యాంటీ-ఎపిలిప్టిక్ డ్రగ్ను పరిచయం చేసింది. విగానెక్స్ బ్రాండ్లో నోటి ద్వారా తీసుకునేలా దేశీయంగా వచ్చిన తొలి �
డ్రైవర్కు మూర్చ| జిల్లాలోని తూప్రాన్లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్కు మూర్చ రావడంతో బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.