Dengue | పొరుగు రాష్ట్రమైన కర్ణాటక డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్నది. ఈ క్రమంలో డెంగ్యూని ఎపిడెమిక్గా ప్రకటించింది. దీంతో పాటు కర్ణాటక ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020ని సవరించేందుకు నియమాలను రూపొందించ�
ఆశించిన దానికంటే అధికంగా లాభాలు రావడంతో ఎనిమిది నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని బోనస్గా ఇవ్వాలని సింగపూర్ ఎయిర్లైన్స్ (Singapore Airlines) నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆ విమానయాన సంస్థ రికార్డు స్థాయి�
లేటెస్ట్ టెక్నాలజీ రాకతో వర్చువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గర్ల్ఫ్రెండ్స్ (AI Girlfriends) అనూహ్యంగా పెరుగుతున్నారు. అమెరికాలో ఈ ట్రెండ్ పెరుగుతుండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో అప్పుల్లో కూరుకున్న దేశాలకు ఆర్థిక సాయమందిస్తామని జీ7 కూటమి దేశాధినేతలు ప్రకటించారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు శనివారం జపాన్లోని హిరోషిమాలో ప్రారంభమైంది.
North Korea | కరోనాతో వణికిపోతున్న కిమ్ రాజ్యంలో సరికొత్త అంటువ్యాధి వెలుగుచూసింది. ఉత్తరకొరియాలోని (North Korea) ఓడరేవు నగరమైన హేజులో ప్రజలు అంతుచిక్కన అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ : కరోనా నిబంధనలను విధిగా పాటిస్తే కొవిడ్-19 నుంచి మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో భారత్ బయటపడుతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజీ, అంటువ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ సమిరన్ పాండా పేర్కొన్
న్యూఢిల్లీ: బ్లాక్ ఫంగస్ లేదా ముకోర్మైకోసిస్ వ్యాధి కేసులు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ రోగుల్లో ఈ కేసులు అధికంగా రిపోర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం �