EPFO : ఈపీఎఫ్వో వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సదుపాయం ఏటీఎం విత్డ్రా. ఈ సౌకర్యం గురించి కేంద్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే ప్రకటించింది. ఇటీవలే దీనికి సంబంధించి టెస్టింగ్ పూర్తైనట్లు తెలుస్త�
EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ బోర్డు సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. 70 మిలియన్లకుపైగా ఉన్న చందాదారులను దృష్టిలో పెట్టుకొని సరళీకృత పాక్షిక ఉపసంహరణ పథకానికి ఆమోదముద్ర వేసింది.