తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ మాదిరిగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఏ సమయంలోనైనా శీఘ్రంగా దర్శించుకునేందుకు రూ.5 వేలతో గరుఢ టికెట్ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఆల
స్వామివారి ఆలయంలోని ప్రసాద విక్రయశాలలో జరిగిన చింతపండు దొంగతనం కేసులో దేవదాయ ధర్మదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైలెవల్ విచారణ కమిటిని ఏర్పాటు చేస్తున్నట్లు దేవదాయ ధర్మదాయ రాష్ట్ర కమి
నరసింహస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ ఈవో వెంకట్రావ్ ఆధ్వర్యంలో నిర్విహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆధ్యాత్మిక సంస్థలకు చెంద�