యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ భాస్కర్ రావు తెలిపారు. కొండపైన ఈఓ కార్యాలయంలో మంగళవారం ఆయన �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదంలో వినియోగించే నెయ్యి స్వచ్ఛంగా ఉందని రాష్ట్ర ఆహార ప్రయోగశాల నిర్ధారించినట్టు ఈవో భాస్కర్రావు తెలిపారు.
వచ్చే స్వాతి నక్షత్రంలోపు ఆలయం చుట్టూ నిర్మించిన గిరిప్రదక్షిణ రోడ్డులో యాదమహర్షి, శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామి మండపాలను నిర్మించనున్నట్టు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు.