కేబీఆర్ పార్కు చుట్టూ వందలాది చెట్లను నరికేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం ‘సేవ్ కేబీఆర్' పేరుతో వందలాదిమంది పర్యావరణ ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించార�
మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పేరిట వేలాది మంది బడుగు, బలహీన, పేద వర్గాలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పలువురు పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది పరీవాహక ప్రాంత ప్రజ�
నగర శివారులోని చిలుకూరు మృగవని జాతీయ ఉద్యానవనం పచ్చని అందాలకు, జంతు, జీవ జాతులకు నిలయంగా ఉంది. అభివృద్ధి, అవసరాల పేరుతో అటవీ ప్రాంతంలోని భూములను వినియోగించడం వల్ల అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బ త�
పర్యావరణ పరిరక్షణకు అవిరళ కృషి చేసిన వ్యక్తులకు పదేండ్ల బ్లూ రెసిడెన్సీ వీసాను మంజూరు చేయనున్నట్లు యూఏఈ ప్రకటించింది. దుబాయ్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఈ నెల 15న ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్�
భారీ వర్షాలు, వరదలతో దుబాయ్ అతలాకుతలం కావడానికి వాతావరణ మార్పులే కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని కృత్
తెలంగాణలో బహుముఖ వ్యూహాలు కాలుష్యకారకాలు చేరకుండా చర్యలు ఇసుక అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన వినియోగంలోనూ వినూత్న పద్ధతులు నేల కోతకు గురికాకుండా మొక్కల పెంపకం కురిసిన ప్రతి �