కేబీఆర్ జాతీయ పారు చుట్టూ కాంగ్రెస్ సర్కార్ జరుపుతున్న పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి పేరిట జీవవైవిధ్యాన్ని అడ్డగోలుగా నరికేసున్న రాష్ట్ర ప్రభుత్వానికి,
ప్రగతి పరుగులు తీయాల్సిందే. ప్రజా సంక్షేమానికి అది మూలాధారం అనేది అందరూ అంగీకరించే మాటే. అయితే అదే సమయంలో ప్రకృతి, పర్యావరణ సంరక్షణ మాటేమిటనేది కూడా ఆలోచించుకోవాలి. ఈ రెండింటి మధ్య సమతూకం సాధించుకోవడమే �