karimnagar | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇంకా పారితోషకం అందలేదు. ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నా వారి ఖాతాల్లో జమ కావటం లేదు. సర్వే పూర్తైన వెంటనే సిబ్బంది ఖాతాల్ల�
సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసిన సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని.. సర్వే పూర్తయినప్పటికీ ఇప్పటివరకు తమకు గౌరవ వేతనం అందివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చే�
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ పెద్దల తీరు. ఒకవైపు సమగ్ర ఆర్థిక, సామాజిక, కుల గణన సర్వే (Samagra Survey)తప్పుల తడకగా ఉందని దుమారం రేగుతుండగా, మరోవైపు సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్
మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్నను దర్శింకుని మొక్కులు తీర్చుకున్నారు.