ఆమె కొండా సురేఖ కాదు.. కాసుల కోసం రాజన్న కోడెలను కబేళాలకు పంపిన సురేఖ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆమె కోట్లాది హిందువుల ఆచారాలు, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశా�
రాజకీయాల్లోకి యువత, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు రావాలని, మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతి పరులు వస్తే మొత్తం సమాజమే నష్టపోతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని, బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.