ధర్మారం మండల కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం ఉదయం గణపతి హోమం అనంతరం 108 కలశాలతో అయ్యప్ప స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వాముల ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహి�
స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది. ఇక దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమ�
విద్యార్థుల చదువులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. రెండేండ్లు విద్యాసంస్థలు సక్రమంగా తెరుచుకోకపోవడంతో పిల్లల్లో పఠనా సామర్థ్యం దెబ్బతిన్నది. విద్యార్థుల్లో పఠనాసక్తి తిరిగి పెంపొందించేందుకు రాష్ట్ర �