రైతన్నకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. పంటలకు సరిపడా యూరియా అందకా అవస్థలు పడుతున్నారు. అనుకున్న సమయానికి యూరియా దొరక్క ప్రైవేట్లో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి యూరియా కొనుగోలు చేసి పంటలు కాపాడుక�
జిల్లాలో సాగుచేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచిర్యాల జిల్లా వ్యసాయ అధికారి కల్పన తెలిపారు. ఆమె నెన్నెల లోని ఎరువులు దుకాణాల వద్ద మంగళవారం కొ
దేశ విద్యుత్ అవసరాలకు తగినవిధంగా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నదని డైరెక్టర్లు అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం హెడ్డాఫీస్
బూస్టర్ డోస్పై కేంద్రం పెడుతున్న కొర్రీలు దేశవ్యాప్తంగా 18-59 ఏండ్ల మధ్య వయస్కులకు శాపంగా మారాయి. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే 18 ఏండ్లకు పైబడిన వారందరూ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని కేంద్రం చెప�