ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు భారత తూర్పు నౌకాదళంలో ఉద్యోగిగా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచాడు. కఠినమైన శిక్షణను ఎదుర్కొని సబ్ లెఫ్టినెంట్ ఇండియన్ నేవీగా ఉద్యోగ�
ఏన్కూరు తహసీల్దార్ ఓ రైతు నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రుతండాకు చెందిన బానోతు రామకృష్ణ తన తల్ల�