సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేనప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల వైపు ఆకర్షితులవుతున్నారని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) డైరెక
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా ఆంగ్ల బోధన చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం సారపాకలోని బీపీఎల్ స్కూల్లో ఉమ్మడి జిల్లాలో గిర�
ఆంగ్ల మాధ్యమ పాఠశాలల ప్రభావంతో మన మాతృభాష తెలుగు క్రమంగా అదృశ్యమైపోతున్నది. తెలుగు భాషాభిమానులు ఆందోళన చెందుతున్న తరుణంలో తెలుగు సాహితీ అర్చకుడిగా జిల్లాకు చెందిన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్ ఇందూ�
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంగ్లిష్ మీడియం ఐదో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్ష�
Minister Puvvada Ajay Kumar | ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప�