మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైంది. తమకు కావాల్సిన వారికి పనులు అప్పగించడం కోసం ఆన్లైన్ టెండర్లలో గోల్మాల్ చేసినట్లు తెలుస్తున్నది.
ఏదైనా నిర్మాణ పని చేపట్టాలంటే సంబంధిత పర్యవేక్షణ చేపట్టే ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి చేయించాల్సిందిపోయి, పనులు పూర్తయినా అటువైపు వెళ్లకుండా, కేవలం కొలతలు స్వీకరించేందుకు తమ సహాయకులను పంపిస్తున్
రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంచాయతీరాజ్ రోడ్లు పలు చోట్ల దెబ్బతిన్నాయి. పీఆర్ రోడ్లకు రూ.20 కోట్ల వరకు నష్టం జరిగినట్టు ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు.
గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. మరో నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భార�
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ‘మన ఊరు-మన బడి’ పనులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష పరిగి, సెప్టెంబర్ 1: మన ఊరు-మన బడి కార్యక్రమంలో మంజూరైన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ జిల్