తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నది. ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
JEE Main | దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్ష షెడ్యూల్ మారింది. మొదటి సెషన్ జూన్కి, రెండో సెషన్ జూలైకి వాయిదా పడింది.
దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కల్పనకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main) దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి కలిగి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు