ఒకసారి క్రీస్తు తన శిష్యులతో కలిసి ఓ గ్రామాన్ని సందర్శించాడు. సమయం మించిపోవడంతో శిష్యులు స్నానం చేయకుండానే భోజనానికి కూర్చున్నారు. ఆ రోజుల్లో యూదుల మతాచారం ప్రకారం.. భోజనానికి ముందు స్నానం చేయాలి.
PM Modi: ఆపరేషన్ సింధూర్ ఏమైనా తమాషా అవుతుందా అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఎస్పీ నేతలు సైనిక బలగాలను అవమానిస్తున్నట్లు పేర్కొన్నారు. వారణాసిలో మాట్లాడుతూ కొత్త ఇండియా ఇప్పుడు కాలభైరవుడ
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు. దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం ప్రారంభమైంది. గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింద�
దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ మాదిగ జాతికి శత్రువులని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం సూర్యాపేట గాంధీపార్కులో నల్లగొండ పార్లమెంట్ స్థాయి సమావేశ�