Vande Bharat trains | సుమారు 50 శాతం వందే భారత్ రైళ్లు ఖాళీగా లేదా పాక్షికంగా నిండిన సీట్లతో నడుస్తున్నాయని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్ల ఛార్జీలు ఎక్కువగా ఉండటమే
‘రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలిచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో 17 లక్షలు జాబ్లు కల్పిం చింది. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగా లు పోయేలా ప్రైవేట
మధ్యప్రదేశ్కు చెందిన రామ్కాళీ వయసు 61 ఏండ్లు. ఉజ్వల పథకం కింద సిలిండర్ తీసుకొని గ్యాస్ ఉన్నంతవరకు వాడారు. మళ్లీ నింపించుకోలేదు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. ఇదేమని అడిగితే.. ‘సిలిండర్�