బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆదివాసీ ఎరుకలను ఆదుకున్నామని మాజీ మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ క్యాలెండర్-2025ను గురువారం హరీశ్రావు ఆవి�
రాష్ట్రంలో ఎరుకల జాతి మేలు కోసం రూ.60 కోట్లతో ఎంపవర్మెంట్ స్కీమ్ను ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఎరుకల జాతి ఆరాధ్యదైవం నాంచారమ్మ జాతరను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపా�
ఎరుక కులస్థులకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పందుల పెంపకంపై నిషేధం విధించడంతో సరైన ఉపాధి లేక అల్లాడుతున్న ఎరుకల సమస్యలను సీఎం కేసీఆర్ గుర్తించారు. వారి సంక్షేమం కోసం చరిత్రలోనే తొలి�
ఏ ఒక్కరో బాగుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచిపోత�
వారి జీవితాల్లో గుణాత్మక మార్పునకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది దళిత మేధావులంతా కలిసి రావాలి రూ.40 వేల కోట్లతో పథకం అమలు త్వరలోనే ఒక రోజంతా వర్క్షాప్ రాష్ట్రంలో దళిత సాధికారత సాధించి యావత్