గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీఏ రఘువరణ్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, లక్ష్మిదేవిపల్లి, నాగునూర్ గ్రామాల్లో మంగళవారం పర్యటించి ఉపాధి హామీ పనుల నిర్వహ
మండుటెండలోనే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. పని జరిగే ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్న నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. సేద తీరేందుకు నీడ, దాహం తీర్చుకునేందుకు నీళ్లు లేక కూలీలు అవస్థలు పడుతున్నారు. గా�