ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, మూడేండ్లు కావస్తున్నా ఒక హామీని నెరవేర్చలేదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం�
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 10న లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. ‘చలో హైదరాబాద్'లో భాగంగా హైదరాబాద్ను ముట్టడిస్తామని ప్రకటించి
ఉద్యోగుల సమస్యలపై పోరాడుతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిషారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆయన ఆధ్వర్య�
ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన, అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్లకు లక్షల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఉద్యోగస్తుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుకు, పాత పెన్షన్ విధానం అమలుకు నిధులు లేకపోవడం విచారకరమని, ఆర్థిక శా�
ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యోగ జేఏసీ కృషి చేస్తున్నదని, ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడినట్టు టీఎన్జీవో రాష్ట్ర సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వ�
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీజీఈజేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ విమర్శించారు.
అమరావతి : ఏపీలో పీఆర్సీ, ఉద్యోగుల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఇచ్చిన అధికారుల నివేదిక ఆమోదంగా లేదని,ఇక ఫిట్మెంట్పై సీఎం దగ్గరే తేల్చుకుంటామని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వెల్లడించారు. గురువారం