ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమించకుండా పకదారి పట్టించేందుకే ప్రభుత్వం బదిలీల ప్రక్రియ తెరపైకి తెచ్చిందని ఎస్టీయూటీఎస్ పూర్వ అధ్యక్షుడు బచ్చు భుజంగరావు విమర్శించార�
Employee Transfers | రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలపై సర్కారు నిషేధాన్ని ఎత్తేసి, సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నిచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంగళవారం జీవో 38ని జారీ చేసింది. ఒకే చోట నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసిన వా�
జలమండలిలో నిబంధనలు పాటించకుండా ఉద్యోగుల బదిలీలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల జరిగిన బదిలీలు సిబ్బంది హక్కులను హరించేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు తమకు నచ్చినట్�
దక్షిణ డిస్కంలో ఇటీవల జరిగిన బదిలీలు, ఇతర అంశాలపై జరిగిన అవకతవకలతో సంస్థ ప్రతిష్టకు భంగం ఏర్పడుతున్నదని భావించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పలు విభాగాలకు చెందిన డైరెక్టర్ల బాధ్యతలు మార్చారు.
ఎక్సైజ్శాఖలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త సర్వీస్రూల్స్ అమలుచేయాలని, ఖాళీ పోస్టులు భర్తీచేయాలని కోరిం�
Mahabubnagar | ఆయన పదవీలో లేడు కానీ అన్ని తానై నడిపిస్తాడు. ఆయన మాటకే ఇక్కడి అధికారులు వత్తాసు పలుకుతారు. ఆయన మాట వినని అధికారులను బదిలీ చేయించడం, లేదా వారితో బేరాలు కుదిరించుకొని ముడుపులు తీసుకోవడం ఆ నేత నైజం. రా్�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏడాది కిందట మొదలైన ఈ తంతు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది సెర్ప్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. బదిలీ ప్రక్రియను ఈ నెల 5వ తేదీన ప్రారంభించి, 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.