స్టార్టప్ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారుతున్న టీ-హబ్లో సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.
దేశాభివృద్ధికి, పేదల కోసం పనిచేసే అరుదైన అవకాశం సివిల్ సర్వెంట్లకు దక్కుతుందని లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు.
రాష్ట్రంలో అంతరిక్ష సాంకేతికత అభివృద్ధికి చర్యలు ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం డైరెక్టర్ రమాదేవి హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంతరిక్ష సాంకేతికతకు అవసరమైన ఎకోసిస్టంను అభివృద్ధి చ�