యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారికి మద్దతుగా ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది. అధికారులకు వినతిపత్రాలు అందించి, యూరియా కొరత తీర్చే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేసింది.
‘దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుని బతుకుతున్నాం. 50 ఏండ్ల క్రితం ప్రభుత్వం పట్టాలిచ్చింది. అందులోనే పంటలు వేసుకుంటున్నం. పట్టాలిచ్చిన భూముల్లో మొక్కలు ఎలా నాటుతరు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుం�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాన పడింది. ఈ క్రమంలో వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన దాసరి లక్ష్మణ్(26) అనే గొర్రెల కాప�