టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) టెన్షన్ పట్టుకున్నది. సుప్రీంకోర్టు తీర్పుతో వారిలో రంది మొదలైంది. 2009 తర్వాత నియామకమైన టీచర్లు కూడా టెట్ పాస్ కావాల్సిందేనని కోర్టు తేల్చిచెప్పింది. రెండేళ్లలో �
విద్యార్థులకు పాఠాలు చెప్పి పరీక్షలు రాయించిన గురువులను ఇన్నాళ్లు చూశాం. కానీ, ఆ పంతుళ్లే ఇప్పుడు పరీక్ష రాయాల్సి వస్తున్నది. ఉద్యోగోన్నతులు రావాలన్నా.. ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రయోజనాలు ప�
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు.