తెలంగాణ ప్రభుత్వం పేదలకు పక్కా ఇంటి నిర్మాణం కోసం కొనసాగిస్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. తాండూరులో పూర్తయిన 401 ఇండ్ల కోసం తాండూరులోని 36 వార్డుల నుంచి 9436 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మే�
వీధి వ్యాపారులకు లాభం చేకూర్చేలా డిజిటల్ పేమెంట్స్పై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తే అదనంగా బ్యా�
రేషన్ కార్డుల జారీ లో అర్హతలకు సంబంధించి కేంద్రం మార్పు లు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అర్హతల విషయమై ఆహార, ప్రజాపంపిణీ విభాగం త్వరలోనే రాష్ర్టాల అధికారులతో సమావేశం