కొందరికి ఉదయాన్నే వేడివేడిగా పొగలు కక్కే కాఫీ కడుపులో పడాల్సిందే! తలనొప్పి వచ్చినా.. అలసటగా అనిపించినా.. నలుగురు మిత్రులు కలిసినా.. మరో కప్పు కాఫీ తాగాల్సిందే! అలాంటి కాఫీప్రియుల కోసం.. ‘స్మెగ్' సంస్థ.. ‘మిన
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఆసుస్.. తాజాగా డ్యూయల్ స్క్రీన్ ల్యాప్టాప్ను తీసుకొచ్చింది. రెండు మానిటర్లపై పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం.. ‘ఆసుస్ జెన్బుక్ డ్యుయో’ పేరుతో సరికొత్త ల�
రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖకు చెందిన అధికారుల బృందం శుక్రవారం తైవాన్కు వెళ్లనున్నది.
పట్టణాలు, నగరాల్లో కాలుష్యం పెరిగిపోవడంతో.. ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్నది. అయితే, ఇప్పుడున్న వాటిలో ఎక్కువశాతం ప్లాస్టిక్తో తయారైనవే! ఈ లోటును పూడ్చటానికి బ్రిటన్కు చెందిన ఎలక్�
రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ స్థాపనకు సోమవారం పునాది రాయి పడనున్నది. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్కు సోమవారం ఉదయం రంగారెడ్డి జిల�