నారాయణపేట : నారాయణపేట పట్టణ శివారులోని సింగారం చౌరస్తాలో దారుణం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం దాబాపై మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కర్ణాటకకు చెందిన వంశిరాజ్(21), రవి(22) అనే �
దహెగాం: ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన తుమ్మిడ కళావతి(35) బుధవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి తెలిపారు. గేదెకు పచ్చిగడ్డి తేవడానికి ఇంటి సమీపంలోన�
దండేపల్లి : దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన పెట్టెం లింగన్న(62) అనే రైతు గురువారం విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకార�